ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడకు వచ్చిన మహేశ్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 21, 2022, 11:23 AM
తన తండ్రి కృష్ణ అస్తికలను కృష్ణానదిలో కలపడానికి సినీ నటుడు మహేశ్ బాబు విజయవాడకు వచ్చారు. ఘట్టమనేని ఆదిశేషగిరి రావు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, హీరో సుధీర్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులతో కలిసి వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోగా, అక్కడి నుంచి కృష్ణానది దుర్గా ఘాట్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం వీరు తిరిగి హైదరాబాద్ కు వెళ్లనున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa