పల్లవి:
మనసు పలికే మౌన గీతం నీవె
మమతలొలికె స్వాతిముత్యం నీవె
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమాధనువూ
చరణం 1:
శిరసు పై నే గంగనై మరుల జలకాలాడనీ
సగము నేను గిరిజనై పగలు రేయి వొదగనీ
హృదయ మేళనలో మధుర లాలనలో
వెలిగి పోనీ రాగ దీపం వేయి జన్మలుగా
మనసు పల్లికే||
చరణం 2:
కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దని
పేదవి పై నీ ముద్దులై మోదటి తీపి అద్దనీ
లలితయామినిలో కలల కౌముడిలో
కరిగిపోనీ కాల మంతా కౌగిలింతలుగా
మనసు పల్లికే||
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa