బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'వీరసింహా రెడ్డి'. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయినిగా శృతి హాసన్ నటించింది. తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం ప్రకటించింది. 'సుగుణ సుందరి' అనే పాటని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa