ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 09:00 PM

భలే మంచి రోజు ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించడానికి బోర్డులోకి వచ్చినట్లు సమాచారం.

ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa