వంశీ డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ నటిస్తున్న చిత్రం "టైగర్ నాగేశ్వరరావు". ఈ మూవీలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. GV ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ నైట్ షెడ్యూల్ ని ఎడతెరిపి లేకుండా జరుపుకుంటుంది. ఈ మేరకు టైగర్ నాగేశ్వర రావు నైట్ షెడ్యూల్ నుండి ఒక వీడియో ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. పోతే, ఈ సినిమా ఈ ఏడాదిలోనే పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుందని రీసెంట్గానే నిర్మాత అభిషేక్ అగర్వాల్ గారు క్లారిటీ ఇచ్చారు. చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa