ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి మోస్ట్ ట్రోలింగ్ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2023, 04:08 PM

గతేడాది విడుదలైన సినిమాల్లో మోస్ట్ ట్రోలింగ్ కు గురైన సినిమా ‘ది లెజెండ్’. ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ ‘ది లెజెండ్’ అనే పాన్ ఇండియా చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాకు జేడీ జెర్రీ దర్శకత్వం వహించగా.. ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటించారు. కాగా ఈ చిత్రం మార్చి 3వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని లెజెండ్ శరవణన్ స్వయంగా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com