ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్ర పరిశ్రమలో విషాదం.....ప్రముఖ పబ్లిసిటీ ఇన్‌ఛార్జ్‌ ప్రమోద్ కుమార్ కన్నుమూత

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 08:57 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ పబ్లిసిటీ ఇన్‌ఛార్జ్‌ వీరమాచనేని ప్రమోద్ కుమార్ కన్నుమూశారు. ఆయనకి  వయస్సు 87 సంవత్సరాలు. విజయవాడలో ఆయన తుది శ్వాస విడిచారు. వీరమాచనేని ప్రమోద్ కుమార్ గారు 300లకు పైగా చిత్రాలకు పబ్లిసిటీ ఇన్చార్జిగా పనిచేసారు. అయన  38 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు.  ఆయనకు తులసి రాణి, సరోజ అనే ఇద్దరు కుమార్తెలు, శ్రీనివాస్ రాయ్ అనే కుమారుడు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa