నటి మాళవిక మోహన్ కేరళ రాష్ట్రానికి చెందింది. కేరళలోని పయ్యనూర్లో 1993లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె తండ్రి మలయాళ టోగ్రాఫర్ కె.యు.మోహన్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన ఫొటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.అందం, అభినయంతోపాటు అదృష్టం ఉన్న భామలు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలంటి వారిలో మాళవికామోహన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులోనూ బిజీ కాబోతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ లో హీరోయిన్ గా చేస్తుంది.మాళవిక మోహన్ 2019లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన పెట్టా చిత్రంలో నటించింది. ఈ లో ఆమె సూపర్ స్టార్ కు చెల్లిగా కనిపించింది. ఈ ద్వారానే కోలీవుడ్ ల్లోకి అడుగుపెట్టింది.ఈ చిత్రం తరువాత మాళవిక మోహనన్ 2021 లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ చిత్రంలో నటించింది. నటుడు విజయ్ కు జోడీగా ఈ చిన్నది నటించింది. తమిళ అభిమానులలో ప్రజాదరణ పొందింది ఈ చిన్నది. ఇక రీసెంట్ గా దర్శకుడు పా.రంజిత్ డైరెక్షన్ లో 2024లో విడుదల అయిన తంగళన్ చిత్రంలో ఆర్తిగా ప్రధాన పాత్ర పోషించింది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మాస్టర్, పెట్టా, తంగళన్ వంటి లు ఆయనకు వరుస లతో బిజీగా మారింది.నటి మాళవిక ప్రస్తుతం తమిళ్ ల్లో సర్దార్ 2, నటుడు కార్తీక్ నటిస్తున్న ల్లో నటిస్తుంది.అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తోంది. నటుడు ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa