డైలాగ్ కింగ్ సాయి కుమార్ కు కీలక అవార్డు లభించింది. నటుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభించి 50 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ఆయనను ప్రతిష్టాత్మకమైన 'కొమరం భీమ్' పురస్కారం వరించింది. అయితే ప్రతీ ఏడాది సినీ రంగానికి చెందిన ఒకరికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఆ విధంగా, 2024 సంవత్సరానికి సాయి కుమార్ ఈ అవార్డుకు ఎంపికయ్యారని సెలక్షన్ కమిటీ చైర్మన్ సి. పార్థసారథి ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa