రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రముఖ జానపద గాయకుడు, ఉద్యమకారుడు గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డుల కమిటీ జ్యూరీ ఛైర్పర్సన్గా తాజాగా సీనియర్ నటి జయసుధను నియమించారు. ఈ సందర్భంగా జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్రాజు కూడా పాల్గొన్నారు. అవార్డుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేకుండా ఎంపిక చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa