ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నో ఎంట్రీ 2' లో తమన్నా

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 04:12 PM

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఆమె కొత్త చిత్రం 'ఒడెలా 2' తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నటి న్యూ అవతార్ లో కనిపించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపేర్ట్స్ ప్రకారం, తమన్నా 'నో ఎంట్రీ 2' కోసం అధికారికంగా ఆన్ బోర్డులో ఉంది. 2005 కామెడీ హిట్ నో ఎంట్రీకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, మరియు దిల్జిత్ దోసాంజ్ ప్రధాన కథనాయకులుగా నటించనున్నారు. బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa