by Suryaa Desk | Tue, Aug 13, 2024, 07:35 PM
మెదక్ జిల్లా మాసాయిపేటకు చెందిన జనార్ధన్ జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్నారు. మంగళవారం ఉదయం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మాసాయిపేట గ్రామంలో జనార్దన్ పాటుపడ్డాడు. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. అతని నుంచి 15 బైకులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.