by Suryaa Desk | Tue, Aug 13, 2024, 07:50 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారుమహబూబ్ నాగర్ జిల్లా కోయిలకొండ బీసీ హాస్టల్లో ఏసీబీ దాడులు.వార్డెన్ రాధాకృష్ణ అందుబాటులో లేకపోవడం విశేషం. ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ బాలుర వసతి గృహాన్ని ఉదయం తనిఖీ చేయగా వార్డెన్ రాధాకృష్ణ అందుబాటులో లేకపోవడం. విద్యార్థులకు ఇప్పటివరకు సంబంధిత యూనిఫామ్ విద్యార్థులకు అందాల్సిన కాస్మోటిక్ ఖర్చులు ఇవ్వలేకపోవడం జరిగిందన్నారు. విద్యార్థులకు భోజన పరిస్థితులు గోరంగా ఉన్నాయన్నారు. బియ్యం సంచిని విప్పి చూడగా అందులో పురుగులు ఉండడం కనిపించాయని ఆయన తెలిపారు.