స్వీప్ కార్యక్రమంలో భాగంగా భారత ఎన్నికల సంఘం ఆదేశానుసారం మంగళవారం ఉదయం ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ లో నైతిక ఓటింగ్ పై ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి స్థానిక ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన 5 కే రన్ను జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించిందని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa