ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ్యోతిబా పూలేకు మాజీ ఎమ్మెల్యే నివాళి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 11, 2024, 10:44 AM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని టీచర్స్ కాలనీలోని మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు నివాసంలో గురువారం మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, పదర జడ్పిటిసి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa