ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుమ్మరిపల్లి ఆదర్శ విద్యార్థులకు ఆరోగ్య శాఖ అవగాహన సదస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 03:39 PM

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరిపల్లి ఆదర్శ పాఠశాలలో మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు కాలానుగుణ వ్యాధులపై అవగాహన సమావేశం నిర్వహించారు. గురువారం నులిపురుగుల నివారణ కై నిర్వహించనున్న కార్యక్రమం పై కూడా వైద్యాధికారి గొట్టె శ్రావణ్ కుమార్ అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో కుమార్ సీహెచ్ఓ పి. జగన్నాథం, సూపర్వైజర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ కట్ల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa