ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి వివిధ కోర్సులలో స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ మన్నె దీనా శుక్రవారం తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ స్పాట్ అడ్మిషన్ పొందవచ్చని చెప్పారు. ఎంపీసీలో 10 సీట్లు, సీఈసీలో 14 సీట్లు, బైపిసిలో 14 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు కళాశాలలో స్పాట్ అడ్మిషన్ పొందగలరని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa