ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు, రేపు నల్లమల్లలో మంత్రి, ఎమ్మెల్యేలు పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 11:34 AM

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో శుక్ర, శనివారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసి రెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి, వాకిటి శ్రీహరి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పర్ణిక రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం గుర్తించిన అక్కమాంబ గుహలు, కదిలివనం, అక్టోపాస్ వ్యూ పాయింట్, టూరిజం స్పాట్లను సందర్శించానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa