ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణమ్మ పరవళ్ళు.. నీట మునిగిన సంగమేశ్వర ఆలయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 03:29 PM

కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల గ్రామం వద్ద ఉన్న కృష్ణానదికి జూరాల ప్రాజెక్టు 33 గేట్లు తెరవడంతో నది సమీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. 842 అడుగులకు పైగా వరద జలాలు శ్రీశైలం ప్రాజెక్టు వైపు పరుగులు పెడుతున్నాయి. గత సంవత్సర కంటే ఈ సంవత్సరం ముందుగానే వరద రావడంతో మత్స్యకారులు, రైతులు సంతోష పడుతున్నారు. కృష్ణానది నిండుగా ప్రవహిస్తునడంతో సోమశిల పుణ్యక్షేత్రం వద్ద భక్తుల తాకిడి పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa