ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన బంగారం ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 04:12 PM

బంగారం ధరలు గత కొద్ది కాలం నుంచి తగ్గుతూ, పెరుగుతూ కొనుగోలు దారులను టెన్షన్ పెట్టిస్తున్నాయి. అయితే మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొంటుంటారు.రేట్లు పెరుగుతుండటంతో అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో శుభకార్యాలు మొదలైపోయాయి. పెళ్లిళ్లు జరుగుతుండటంతో బంగారం రేట్లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.నిన్నటి ధరలతో పోల్చుకుంటే.. నేడు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 500 పెరగ్గా రూ. 67, 100కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 550 పెరగడంతో రూ. 73, 200గా విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండి ధరల విషయానికొస్తే.. స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.


 


హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:


 


22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67, 100


 


24 క్యారెట్ల బంగారం ధర- రూ. 73, 200






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa