ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమ్మం నందు పలు కార్యక్రమాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 07:40 PM

రేవతి సెంటర్ నందు యూత్ విభాగం విజేత ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.52 వ డివిజన్ కార్పొరేటర్ బుర్రి వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం పాకబండ బజార్ నందు అల్లం దుర్గారావు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వినాయక మండపాలను సందర్శించి గణనాధుని దర్శించుకున్నారు.ప్రజలందరూ సుబీక్షంగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నారు. ఖమ్మం కిరాణా జాగీర్ పంక్షన్ హాల్ నందు బిఆర్ఎస్ యువజన నాయకుడు దేవరగట్ల ఈశ్వర్ కుమార్తె పంక్షన్ కి హాజరై ఆశీర్వదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa