ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆక్రమణలు తొలగిస్తున్న రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2024, 02:24 PM

వేములవాడ రాజన్న ఆలయ జాతర గ్రౌండ్లో ఆలయ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిని ఈవో వినోద్ రెడ్డి గుర్తించి యాత్రికులకు అసౌకర్యాని కల్పిస్తున్న వారిని ఆలయ సిబ్బందితో కలిసి ఆక్రమణలు తొలగించారు. వారి వెంట ఈ ఈ రాజేష్, డిఈ మహిపాల్ రెడ్డి, ఏఈఓ శ్రవణ్ విజయ్, పర్యవేక్షకులు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa