ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 10:37 AM

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ వేములఘట్ గ్రామస్తులకు సైబర్ నేరాలు, గంజాయి ఇతర మత్తుపదార్థాలపై గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఉచితంగా వారు చెప్పే ఆఫర్లకు ఆశపడి మరియు భయపడి డబ్బులు పంపించి మోసపోవద్దని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa