ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజావాణి కార్యక్రమంలోని దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 07:20 PM

చిట్యాల మండల పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10: 00 గంటల నుండి మధ్యాహ్నం 2: 00 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నీ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. అన్నీ శాఖలకు సంబంధించి మొత్తం 5 దరఖాస్తులు వచ్చినవని. అందులో 1 రెవెన్యూ, 2 పంచాయతీరాజ్ శాఖకి, 1 మున్సిపాల్, 1అగ్రికల్చర్ శాఖకి సంబంధించినవి. వచ్చిన దరఖాస్తులు వెంటనే ఆన్లైన్లో నమోదు చేయడం జరిగినదని ఎంపీడీఓ ఎస్పి జయలక్ష్మి తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa