ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జున సాగర్: చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 06, 2024, 04:32 PM

నాగార్జున సాగర్: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్నారు. బుధవారం నాగార్జున సాగర్ రిజర్వాయర్ లోకి 13 లక్షల చేప పిల్లలను వదిలారు.
 ̣మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa