ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను రాజకీయాలే మానేస్తా.. ఈటల సంచలన ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 17, 2024, 07:53 PM

తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన సవాలును స్వీకరిస్తూ.. బీజేపీ ఎంపీలు శనివారం (నవంబర్ 16న) రోజు రాత్రి మూసీ బస్తీల్లో నిద్ర చేశారు. బీజేపీ నేతలు చేసిన ఈ మూసీ నిద్రపై అధికార కాంగ్రెస్ నేతలు డ్రామాలే అంటూ కామెంట్లు చేశారు. ఈ క్ర‌మంలోనే మూసీ ప్రాజెక్ట్ విషయంలో బీజేపీ పార్టీవి డ్రామాలే అయితే తాను రాజకీయాలు మానేస్తానని ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa