తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం ప్రగతి భవన్లోని ప్రణాళిక సంఘం చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డిని కలిసి జీవో 60 అమలు చేయాలని వినతి పత్రం సమర్పించారు.2021లో విడుదలైన జీవో ప్రకారం, పంప్ ఆపరేటర్లకు ₹19, 500, సూపర్వైజర్లకు ₹19, 500, కంప్యూటర్ ఆపరేటర్లకు ₹22, 750 కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa