ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిగేడియర్ నంజుదేశ్వరను కలిసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 04:22 PM

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ నంజుదేశ్వరను తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. లాల్ బజార్ లోని హనుమాన్ దేవాలయం గేట్, బోయిన్పల్లి పెన్షన్ లైన్ లోని పైజాన్ స్కూల్ గేట్, 108 బజార్ లోని గేట్ లను తెరిచి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa