సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 25వ వార్డులో 10 లక్షలతో, 10వ వార్డు లింగంపేటలో 8 లక్షలతో సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa