ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయ అభివృద్ధిలో అంజిరెడ్డి సేవలు చిరస్మరణీయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 02:32 PM

వేపల సింగారంలో దేవస్థానం అభివృద్ధికి సారెడ్డి అంజిరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని నలగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ మండలం వేపల సింగారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ సారెడ్డి అంజిరెడ్డి సంతాప సభలో ఆయన మాట్లాడారు. అంజిరెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త నరసింహారెడ్డి ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa