నెక్కొండ ఈరోజు తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు బయలుదేరుతున్న గ్రామపంచాయతీ యూనియన్ నెక్కొండ మండల అధ్యక్షులు భూక్యా నరేష్ ముందస్తు అరెస్టు చేయడం అవమనకరం అలాగే మండల అధ్యక్షులు భూక్యా నరేష్ మాట్లాడుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం సరికాదు ఇలాంటి అరెస్టులు ఖండిస్తూ గ్రామపంచాయతీ కార్మికులకు గత తొమ్మిది నెలలు పెండింగ్ వేతనాలను సమస్యల పైన డిసెంబర్ 17న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యల పైన చేపట్టిన ధర్నా కార్యక్రమం పెట్టడంతో కార్మికులందరూ ఏకమై తమ సమస్యల పైన పోరాటానికి బయలు దేరుతుంటే ముందస్తు అరెస్టు చేయడం సరికాదని అన్నారు.
గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కరువైందని పాలకులు ఎందరో మారినా గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల బతుకులు మారలేదని బానిసలుగా చేస్తున్నారని గత ప్రభుత్వం జీవో 51 తీసుకువచ్చి మల్టీపర్పస్ వర్కర్ విధానం ద్వారా సమయపాల లేకుండా అందరూ అన్నీ పనులు చేయాలనే విధానాలను నైపుణ్యం లేని పనులు వల్ల చాలామంది చనిపోవడం జరిగింది గత తొమ్మిది పది నెల పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని జీవో నెంబర్ 60 ప్రకారమే దనాలు చెల్లింపు చేయాలనే జీవో నెంబర్ 51 సంవరించి మల్టీపర్పస్ వరకు విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్ ను సహాl కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa