యాదగిరిగుట్టలో మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముదిరాజ్ ను బీజేపీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈటల రాజేందర్ ను శాలువతో సత్కరించి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ శ్యాం, శివాజీ, నరేష్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa