ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాల్‌ను అపార్థం చేసుకున్నా : సుందర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 07, 2025, 04:14 PM

తమిళ హీరో విశాల్, సుందర్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘మద గజ రాజ’. ఈ మూవీలో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలుగా నటించారు. ఈ మూవీ ప్రచార కార్యక్రమంలో భాగంగా సుందర్ మాట్లాడుతూ..సినిమా కథ చెప్పడానికి వెళ్లినప్పుడు విశాల్ లేకపోవడంతో ఆయన్ని అపార్థం చేసుకున్నాని తెలిపారు. కొన్ని రోజులకు నిజం తెలిసాక, తమ్ముడిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa