ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం: కిషన్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2025, 02:57 PM

TG: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.హైదరాబాద్ అంబర్‌పేటలోని తులసీరాం నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఆయన నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర సహకారంతో పాఠశాలల్లో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, నోట్ బుక్స్, టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు మొదలైనవి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa