ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100% ఓటు వేసి ప్రజాస్వామ్యా పరిరక్షణలో చరిత్ర సృష్టించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 04:23 PM

నల్లగొండలోని డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా.బొమ్మర బోయిన కేశవులు ముదిరాజ్ మాట్లాడారు. రేపటి పౌరులను తీర్చిదిద్ది సమాజానికి దిక్సూచిగా ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులు, పట్టభద్రుల కు జరిగే ఎన్నికలలో వందకు వంద శాతం ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యా పరిరక్షణలో చరిత్ర సృష్టించాలని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa