ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 08:46 PM

మెదక్ రామాయంపేట మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయా శాఖలకు సంబంధించిన వివిధ దశలలో ఉన్న పనులను
వాటి పురోగతిని సమీక్షించి సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ కమిషనర్, రామాయంపేట కమిషనర్, పంచాయతీరాజ్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa