ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి ఆలయానికి స్లాపు ప్రారంభోత్సవం చేసిన బిఆర్ఎస్ నాయకులు బాలగోని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 10:28 AM

జిన్నారం మండల కేంద్రంలో పోచమ్మ తల్లి ఆలయానికి స్లాపు ప్రారంభోత్సవం చేసిన బాలగోని సాయి చరణ్ గౌడ్ హామీ ఇచ్చి మంగళవారం ప్రారంభోత్సవం చేసిన సాయి చరణ్ గౌడ్ కు గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సాయి చరణ్ గౌడ్ మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి దేవాలయానికి నా వంతు సహకారం అందించానని నాకు చాలా సంతోషంగా ఉందని అమ్మవారి ఆలయ నిర్మాణంలో నాకు అవకాశం కల్పించిన గ్రామస్తులకు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు అందరికీ ఎల్లవేళలా అమ్మవారి దయ కటాక్షం ఉంటుందని అమ్మవారిని వేడుకోవడం జరిగింది ముందుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేయడం జరిగింది
ఆయనకు గ్రామస్తులు ఆలయ కమిటీ సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి నరసింహారెడ్డి మాజీ వార్డ్ మెంబర్లు ఏర్పుల లింగం తోట నర్సింగ్ రావు మంద రమేష్ నీలం మోహన్  ఊట్ల మాజీ సర్పంచ్ ఆంజనేయులు బండి శ్రీకాంత్ గౌడ్ నిఖిల్ గౌడ్ ఎరుపుల భాస్కర్ దుర్గయ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa