ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పకడ్బందీగా కులగణన నిర్వహించాం: సీఎం రేవంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 04:31 PM

తమ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించామని CM రేవంత్ స్పష్టం చేశారు. సర్వే పూర్తి అయ్యాక ఇంటి యజమాని సంతకం తీసుకున్నామని చెప్పారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
BRS, BJP కోర్టుకు వెళ్లి కులగణన ఆపాలని చూస్తున్నాయని ఆరోపించారు. కంప్యూటర్ లోనే కాదు.. సర్వే చేసిన బండిల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మనదాంట్లో కొందరు అతితెలివితేటలు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa