తెలంగాణలోని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల కౌంటింగ్ లో 2 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొదటి రౌండ్లో ఆధిక్యత కనబర్చిన BJP అభ్యర్థి అంజిరెడ్డి.. రెండో రౌండ్లోనూ ఆధిక్యంలో ఉన్నారు.
ప్రస్తుతం 2వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆయన 1,442 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంజిరెడ్డికి 14,690 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 13,198 ఓట్లు, BSP అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 10,746 ఓట్లు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa