ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాయీబ్రాహ్మణులకు ఈఎస్ఐ కార్డులు అందచేసిన కార్పొరేటర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 11:50 AM

సమాజంలో నాయీబ్రాహ్మణుల సేవలు శ్లాఘనీయమని ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ అన్నారు. నాయీబ్రాహ్మణులకు మంజూరైన ఈఎస్ఐ కార్డులను మంగళవారం ఓల్డ్ బోయినపల్లిలోని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జగదీష్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా నర్సింహులుతో కలిసి కార్పొరేటర్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa