ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులు ఉత్తీర్ణతలో ముందుండాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 05:47 PM

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓల్డ్ హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణతలో ముందుండాలని బుధవారం సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు బొక్కినపల్లి నాగరాజు కోరారు.
ఈ నెలలో జరగనున్న పదవ తరగతి పరీక్షల దృష్ట్యా సుఖీభవ ఆర్గనైజేషన్ వారు, తెలంగాణ చేనేత ఐక్యవేదిక సలహాదారుడు జడల ప్రభాకర్ హైస్కూల్ విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, వాటర్ బాటిళ్లను అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa