జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓల్డ్ హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణతలో ముందుండాలని బుధవారం సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు బొక్కినపల్లి నాగరాజు కోరారు.
ఈ నెలలో జరగనున్న పదవ తరగతి పరీక్షల దృష్ట్యా సుఖీభవ ఆర్గనైజేషన్ వారు, తెలంగాణ చేనేత ఐక్యవేదిక సలహాదారుడు జడల ప్రభాకర్ హైస్కూల్ విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, వాటర్ బాటిళ్లను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa