ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఈనెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 08:34 PM

TG: రాష్ట్రంలో మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు ఈ ఏడాది 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.ఈ క్రమంలో బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ 2,650 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. ఉదయం 9.30గం. నుంచి మధ్యాహ్నం 12.30గం. వరకు జరగనున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. అలాగే విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు సరైన సమయానికి చేరుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa