ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యలతో పాటు పార్టీ పటిష్టతకు కృషి చేస్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 20, 2025, 03:18 PM

నల్గొండ జిల్లా సీపీఐ కార్యాలయంలో నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంకు జరిగిన సన్మాన సమావేశంలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్ల.
వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలతో పాటు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని గురువారం కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు రత్నాకర్ రావు, ఆదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa