మెదక్ జిల్లా రామయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం గ్రామ సెక్రెటరీ పద్మ టెంకాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగిలో పండించిన పంటను రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వ మద్దతు ధరకే మాత్రమే విక్రయించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa