ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువుల ను సుందర శోభిత వనంలు గా తీర్చిదిద్దుతాం : ఆరెకపూడి గాంధీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 07:59 PM

గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారి ప్రత్యేక  చొరవ తో మియపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు, గుర్నాథమ్ చెరువు, మక్తా మహబూబ్ పెట్ లోని  పెద్దకుడి చెరువు, రామసముద్రం కుంట చెరువు, నాయనమ్మ కుంట చెరువులకు మహర్దశ. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64  చెరువుల ను సుందర శోభిత వనంలు గా తీర్చిదిద్దుతాం. మల్లిగవాడ్ ఫౌండేషన్ సేవలు అభినందనియం. మన భవిష్యత్తు తరాలకు ఆస్తులు కాదు మంచి ఆరోగ్యం ,ప్రశాంత జీవితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని  గౌరవ PAC చైర్మన్  ఆరెకపూడి  గాంధీ అన్నారు. మియపూర్ డివిజన్ పరిధిలోని  మక్తా మహబూబ్ పెట్ లోని పెద్దకుడి చెరువు సుందరికరణలో భాగంగా Nexus select Malls కంపెనీ  వారి CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల పునర్జీవనంలొ భాగంగా సుందరికరణ మరియు పునరుద్ధరణ పనులను గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారి తో కలిసి పరిశీలించిన  గౌరవ PAC చైర్మన్   ఆరెకపూడి గాంధీ 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa