ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుల్జార్ హౌస్ ఘటన.. భట్టి పరామర్శ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 03:38 PM

హైదరాబాద్-గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలను, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శిస్తున్నారు. సీఎం రేవంత్ సూచన మేరకు మధిర పర్యటనలో ఉన్న భట్టి, తన పర్యటన రద్దు చేసుకొని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో భట్టితోపాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa