ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండ గట్టుకు బయలేలిన హనుమాన్ స్వాములు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 10:46 AM

నలభై ఒక్క రోజులు దీక్ష తర్వాత మహబుబాబాద్ జిల్లా గుండెంగ సోమవారం ఉదయం గుండెంగ గ్రామ శివారు ఆంజనేయ తండా ఆంజనేయ స్వామి దేవాలయం లో గురుస్వామి శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో ఇరుముడిని కట్టుకొని దాదాపు నూట యాభై మంది హనుమాన్ భక్తులు కొండగట్టుకు బయలు దేరారు. గ్రామంలో తమ పాడి పంటలు సంవృద్ధిగా పండాలని సిరులు కురిపించే విధంగా దీవించాలని హనుమాన్ స్వాములు పవిత్ర పూణ్యక్షేత్రలకు బయలు దేరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa