ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోగులాంబ అమ్మవారి సేవలో ఐఏఎస్ అధికారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 10:41 AM

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఉభయ ఆలయాలను మంగళవారం ఐఏఎస్ అధికారి రజిత్ కుమార్ సైని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ఆయన నేషనల్ ఇండస్ట్రీయల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మార్వో మంజుల, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa