ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన మెట్రో ఛార్జీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 11:15 AM

హైదరాబాద్‌లో తగ్గించిన మెట్రో ఛార్జీలను శనివారం నుంచి అమలు చేయనున్నారు. సవరించిన మెట్రో ఛార్జీల కనీస ధర రూ.11, గరిష్ఠ ధర రూ.69. రెండు కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.12 నుంచి రూ.11కు తగ్గించారు. 2 నుంచి 3 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.18 నుంచి రూ.17కు తగ్గించారు. 4 నుంచి 6 కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.30 నుంచి రూ.28కి తగ్గించారు. 6 నుంచి 9 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.40 నుంచి రూ.37కి తగ్గింపు. 9 నుంచి 12 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.50 నుంచి రూ.47కి తగ్గింపు. 12 నుంచి 15 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.55 నుంచి రూ.51కి తగ్గింపు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa