ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లో పెళ్లి గొడవ.. తండ్రిని కడతేర్చిన తనయుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 02:36 PM

TG: తండ్రిని కొడుకు గొడ్డలితో నరికి చంపిన ఘటన కామారెడ్డి(D) లింగంపేట(M) అయ్యపల్లి తండాలో చోటు చేసుకుంది. దేవసూత్ ఫకీరా నాయక్(47)కు భార్య చనిపోయింది. కుమార్తెకు వివాహం చేశాడు. పెళ్లికి ఎదిగిన కొడుకు ప్రశాంత్ ఉన్నాడు. శనివారం రాత్రి మద్యం తాగి వచ్చిన ఫకీరా నాయక్ తనకు రెండో పెళ్లి చేయాలని కొడుకును డిమాండ్ చేశాడు. గ్యాస్ సిలిండర్ పేల్చేందుకు తండ్రి సిద్ధమవ్వగా, కొడుకు క్షణికావేశంలో గొడ్డలితో నరకడంతో చనిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa